ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదు: మంత్రి వేణుగోపాలకృష్ణ
వాచీ కూడా లేని చంద్రబాబు గంటకు రూ.లక్షలు ఇచ్చి సిద్ధార్థ లూథ్రా అనే న్యాయవాదిని ఎలా పెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు.
సర్పవరం జంక్షన్: వాచీ కూడా లేని చంద్రబాబు గంటకు రూ.లక్షలు ఇచ్చి సిద్ధార్థ లూథ్రా అనే న్యాయవాదిని ఎలా పెట్టుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ(Minister Chelluboina Venu Gopala Krishna) ప్రశ్నించారు. కాకినాడ జిల్లా సర్పవరంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదన్నారు. అయినా.. నేరం చేస్తే చంద్రబాబుకేమైనా వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.