పీసీసీ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌గా సామ రాంమోహన్‌రెడ్డి

పీసీసీ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఛైర్మన్‌గా సామ రాంమోహన్‌రెడ్డి నియమితులయ్యారు.

Published : 02 Apr 2024 04:02 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పీసీసీ మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం ఛైర్మన్‌గా సామ రాంమోహన్‌రెడ్డి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిపినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని