ఎమ్మెల్యే గదిలో దాచారు.. వాలంటీర్లు గోడ దూకారు!

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా, నర్సీపట్నం ఎమ్మెల్యే వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం, ఈ విషయం బయటకు పొక్కడంతో వారిని గదిలో దాచేందుకు విశ్వప్రయత్నం చేయడం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించింది.

Updated : 03 Apr 2024 06:46 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని