పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది.
ఈనాడు, హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఉపఎన్నిక ఉన్నందున సీపీఎం ఈ నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినట్లు వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది ప్రాణాలను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలి తీసుకుందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. -
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. -
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఈసీ స్పందించింది. -
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా హవా
Assembly Elections: సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో భాజపా ముందంజలో కొనసాగుతున్నాయి. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో భారాస విజయం!
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస విజయం సాధించింది. -
ఎవరూ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రం తేలేదు
తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ గొప్పతనాన్ని అసెంబ్లీ మొదటి ప్రసంగంలో కేసీఆరే చెప్పారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి పదేళ్లు పూర్తయిందని, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. -
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. -
చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రధాన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కాకపోయినా, హాజరైనట్లు ‘సాక్షి’లో తప్పుడు కథనం ప్రచురించడంపై ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. -
తెదేపా ఏజెంటు వాహనానికి నిప్పు
వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని శంకరాపురంలో తెదేపా ఏజెంట్ సిగిలి ప్రసాద్రెడ్డి ద్విచక్రవాహనానికి శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. -
కూటమికే పీఠం!
అరాచకం... అభివృద్ధి మధ్య పోరుగా... రాజకీయంగా అత్యంత ఉత్కంఠ, ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెదేపా-భాజపా-జనసేన ఎన్డీయే కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్పోల్స్ తేల్చాయి. -
ఆర్వోను బెదిరించినా చెవిరెడ్డిపై చర్యల్లేవు
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అత్యంత పవర్ఫుల్..! వారిని బెదిరించడం, అంతుచూస్తామనడం తీవ్రమైన నేరం..! ఆర్వోను ఒక అభ్యర్థి బెదిరిస్తే వెంటనే కేసు పెట్టి, అరెస్టు చేయాలి. -
పిన్నెల్లితో ప్రాణహాని.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకున్నందుకు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, ఈ నేపథ్యంలో ఆయన్నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున హైకోర్టు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుచేసి తనకు రక్షణ కల్పించాలని తెదేపా బూత్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టుకు విన్నవించారు. -
విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెదేపా కార్యకర్తలు చంద్రబాబునాయుడికి ఘనంగా స్వాగతం పలికారు. -
మంగళగిరిలో భారీ మద్యం డంప్
గుంటూరు జిల్లా మంగళగిరిలో వైకాపా నాయకుడి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని భారీ పరిమాణంలో సెబ్ అధికారులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
సీఎస్ భూదోపిడీపై సీబీఐతో విచారణ చేయించాలి: వర్ల
విశాఖలో రూ.2 వేల కోట్ల విలువ చేసే పేదల భూముల దోపిడీ కుట్రలో కీలకపాత్రదారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, ఆయన కుమారుడేనని..ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (3)
ఎగ్జిట్పోల్స్ కూటమికి అనుకూలంగా రావడంతో తెదేపా ప్రధాన కార్యాలయంలో శనివారం రాత్రి కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. -
తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తూ తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయి. కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని భారాస ఆధ్వర్యంలో అమరులకు నివాళిగా కొవ్వొత్తులతో శనివారం భారీ ఊరేగింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించిన అనంతరం భారీ ఊరేగింపు ప్రారంభమైంది. -
వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయి
సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్పోల్స్ ఏం చెబుతున్నా వాస్తవ ఫలితాలు ఎంతో భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ పేర్కొంది. ‘జూన్ 4న నిష్క్రమించడం ఖాయమైన వ్యక్తి ఈ ఎగ్జిట్ పోల్స్ను సృష్టించారు. మానసికంగా ఆటాడుకునేందుకు ఇలా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..