అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు
శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితోపాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కూడా ఉన్నారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురి ఎన్నిక
విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరే
ఈనాడు, అమరావతి: శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన వారితోపాటు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన సుజనాచౌదరి, కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు.
వివిధ జిల్లాల్లో మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలివి..
శ్రీకాకుళం జిల్లా: గౌతు శిరీష (పలాస), మామిడి గోవిందరావు (పాతపట్నం), గొండు శంకర్ (శ్రీకాకుళం), ఎన్.ఈశ్వరరావు (ఎచ్చెర్ల)
విజయనగరం: ఆర్వీఎస్కేకే రంగారావు (బొబ్బిలి), కొండపల్లి శ్రీనివాసరావు (గజపతినగరం), లోకం నాగమాధవి (నెల్లిమర్ల), అదితి గజపతిరాజు (విజయనగరం)
పార్వతీపురం మన్యం: నిమ్మక జయకృష్ణ (పాలకొండ), తోయక జగదీశ్వరి (కురుపాం), బోనెల విజయచంద్ర (పార్వతీపురం), గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
అల్లూరి సీతారామరాజు: రేగం మత్స్యలింగం (అరకు వ్యాలీ), ఎం.విశ్వేశ్వరరాజు (పాడేరు), మిరియాల శిరీష (రంపచోడవరం)
విశాఖపట్నం: వంశీకృష్ణ యాదవ్ (విశాఖ దక్షిణ)
అనకాపల్లి: సుందరపు విజయ్కుమార్ (ఎలమంచిలి)
కాకినాడ: యనమల దివ్య (తుని), పవన్కల్యాణ్ (పిఠాపురం), పంతం నానాజీ (కాకినాడ గ్రామీణం)
అంబేడ్కర్ కోనసీమ: వాసంశెట్టి సుభాష్ (రామచంద్రపురం), దేవవరప్రసాద్ (రాజోలు), గిడ్డి సత్యనారాయణ (పి.గన్నవరం)
తూర్పుగోదావరి: బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమహేంద్రవరం నగరం), కందుల దుర్గేష్ (నిడదవోలు), మద్దిపాటి వెంకటరాజు (గోపాలపురం)
పశ్చిమగోదావరి: బొమ్మిడి నాయకర్ (నరసాపురం), రఘురామరాజు (ఉండి), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం)
ఏలూరు: పత్సమట్ల ధర్మరాజు (ఉంగుటూరు), బడేటి రాధాకృష్ణ (ఏలూరు), చిర్రి బాలరాజు (పోలవరం), సొంగా రోషన్కుమార్ (చింతలపూడి)
కృష్ణా: యార్లగడ్డ వెంకట్రావ్ (గన్నవరం), వెనిగండ్ల రాము (గుడివాడ), కాగిత కృష్ణప్రసాద్ (పెడన), వర్ల కుమార్రాజా (పామర్రు)
ఎన్టీఆర్: కొలికపూడి శ్రీనివాస్ (తిరువూరు), సుజనాచౌదరి (విజయవాడ పశ్చిమ)
గుంటూరు: నారా లోకేశ్ (మంగళగిరి), బి.రామాంజనేయులు (ప్రత్తిపాడు), గళ్లా మాధవి (గుంటూరు పశ్చిమ), మహమ్మద్ నజీర్ (గుంటూరు తూర్పు)
పల్నాడు: భాష్యం ప్రవీణ్ (పెదకూరపాడు), చదలవాడ అరవింద్బాబు (నరసరావుపేట), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల)
బాపట్ల: వేగేశన నరేంద్రకుమార్ (బాపట్ల)
ప్రకాశం: తాటిపర్తి చంద్రశేఖర్ (యర్రగొండపాలెం)
నెల్లూరు: ఇంటూరి నాగేశ్వరరావు (కందుకూరు), వెంకటకృష్ణారెడ్డి (కావలి), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు), కాకర్ల సురేశ్ (ఉదయగిరి)
కర్నూలు: టీజీ భరత్ (కర్నూలు), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), పార్థసారథి (ఆదోని), బి.విరూపాక్షి (ఆలూరు)
నంద్యాల: గిత్తా జయసూర్య (నందికొట్కూరు), కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి (డోన్)
అనంతపురం: జేసీ అస్మిత్రెడ్డి (తాడిపత్రి), బండారు శ్రావణిశ్రీ (శింగనమల), దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ (అనంతపురం నగరం), సురేంద్రబాబు (కళ్యాణదుర్గం)
సత్యసాయి: ఎంఎస్ రాజు (మడకశిర), సవిత (పెనుకొండ), పల్లె సింధూరారెడ్డి (పుట్టపర్తి), సత్యకుమార్ (ధర్మవరం)
వైఎస్సార్: మాధవిరెడ్డి (కడప), పుత్తా చైతన్యరెడ్డి (కమలాపురం), సుధాకర్ యాదవ్ (మైదుకూరు)
అన్నమయ్య: అరవ శ్రీధర్ (కోడూరు), రాంప్రసాద్రెడ్డి (రాయచోటి), ఎన్.కిశోర్కుమార్రెడ్డి (పీలేరు)
చిత్తూరు: గురజాల జగన్మోహన్ (చిత్తూరు), కలికి మురళీమోహన్ (పూతలపట్టు), గాలి భానుప్రకాశ్ (నగరి), థామస్, (గంగాధర నెల్లూరు)
తిరుపతి: నెలవల విజయశ్రీ (సూళ్ల్లూరుపేట), బొజ్జల వెంకటసుధీర్రెడ్డి (శ్రీకాళహస్తి), పులివర్తి నాని (చంద్రగిరి).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!