Lok Sabha exit polls 2024: సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌.. మూడోసారీ అధికారం ఎన్డీయేదే!

Lok Sabha exit polls 2024| యావత్‌ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతున్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా ఎన్డీయే కూటమే అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నాయి.

Updated : 01 Jun 2024 23:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యావత్‌ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడుతున్నాయి. వివిధ మీడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటన్నింటినీ క్రోడీకరించి దేశంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో అంచనా వేశాయి. ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమే అధికారం చేపడుతుందని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని