MP Raghurama: కూటమి తరఫునే లోక్‌సభకు పోటీ చేస్తా: ఎంపీ రఘురామ

త్వరలో వైకాపాకు రాజీనామా చేయనున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.

Published : 23 Feb 2024 17:56 IST

అమరావతి: త్వరలో వైకాపాకు రాజీనామా చేయనున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే తెదేపా-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొననున్నట్టు చెప్పారు. కూటమి తరఫునే నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో చెబుతానని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని