దీక్ష విరమించిన నరసింహయాదవ్‌

తెదేపా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్‌ దీక్ష విరమించారు.

Published : 30 Nov 2023 23:52 IST

తిరుపతి : తెదేపా తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్‌ దీక్ష విరమించారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు రోజు నుంచి నరసింహయాదవ్‌ నల్లచొక్కా ధరించి దీక్ష చేస్తున్నారు. నరసింహయాదవ్‌కు చంద్రబాబు పచ్చచొక్కా ఇచ్చి దీక్ష విరమింపజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు