Pawan Kalyan: మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్‌ తలొగ్గదు: పవన్‌

ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన (Janasena) పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు.

Updated : 07 Jun 2024 17:41 IST

దిల్లీ: ప్రధాని మోదీ నాయకత్వానికి జనసేన (Janasena) పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో పవన్‌ మాట్లాడారు. 

‘‘జనసేన తరఫున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికీ భారత్‌ తలొగ్గదు. మీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని