Congress: తెలంగాణలో ఎంపీ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు వీరే

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జులను నియమించింది.

Updated : 01 Apr 2024 12:28 IST

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. 

  • ఖమ్మం ఇన్‌ఛార్జిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  • నల్గొండ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • కరీంనగర్‌ - పొన్నం ప్రభాకర్‌
  • పెద్దపల్లి - శ్రీధర్‌బాబు
  • వరంగల్‌ - ప్రకాశ్‌రెడ్డి
  • మహబూబాబాద్‌ - తుమ్మల నాగేశ్వరరావు
  • హైదరాబాద్‌ - ఒబేదుల్లా కొత్వాల్‌
  • సికింద్రాబాద్‌ - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • భువనగిరి - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • నాగర్‌కర్నూల్‌ - జూపల్లి కృష్ణారావు
  • చేవెళ్ల - నరేందర్‌రెడ్డి
  • మల్కాజిగిరి - మైనంపల్లి హన్మంతరావు
  • మెదక్‌ - కొండా సురేఖ
  • నిజామాబాద్‌ - సుదర్శన్‌రెడ్డి
  • ఆదిలాబాద్‌ - సీతక్క
  • జహీరాబాద్‌ - దామోదర రాజనర్సింహ
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని