TS Cabinet: సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది.

Updated : 07 Dec 2023 16:24 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, 11 మంది పార్టీ సీనియర్‌ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని