Andhra news: వాలంటీర్లతో వైకాపా అభ్యర్థి సమావేశం.. పార్వతీపురంలో ఉద్రిక్తత
పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు తన నివాసంలో వాలంటీర్లతో రహస్యంగా సమావేశం కావడం ఉద్రిక్తతకు దారి తీసింది.
పార్వతీపురం: పార్వతీపురంలో వైకాపా అభ్యర్థి జోగారావు తన నివాసంలో వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించారు. విషయం తెలిసి తెదేపా అభ్యర్థి విజయ్చంద్ర.. జోగారావు ఇంటికి వెళ్లారు. తెదేపా శ్రేణుల రాకను గమనించిన వాలంటీర్లు అక్కడి నుంచి పరారయ్యారు. విజయ్చంద్ర, ఆయన అనుచరులను వైకాపా శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాలంటీర్లు పారిపోతుండగా తెదేపా కార్యకర్తలు వీడియో తీయడంతో వారి ఫోన్లను వైకాపా నాయకులు లాక్కున్నారు. విజయ్చంద్ర కారును అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వైకాపా నాయకులు లాక్కున్న ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య