Ganguly: రహానేకు వైస్కెప్టెన్సీనా!.. సెలక్టర్ల ఉద్దేశం అర్థం కావట్లేదు: గంగూలీ
ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానేను భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎందుకు నియమించారో అర్థం కావట్లేదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు
![](https://assets.eenadu.net/article_img/sports0629234a.jpg)
దిల్లీ: ఏడాదిన్నర పాటు జట్టుకు దూరమైన అజింక్య రహానేను భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎందుకు నియమించారో అర్థం కావట్లేదని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. 35 ఏళ్ల రహానె డబ్ల్యూటీసీ ఫైనల్తో టీమ్ఇండియాలోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో రాణించిన అతణ్ని సెలక్షన్ కమిటీ, వెస్టిండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ నేపథ్యంలో శుభ్మన్ లాంటి కుర్రాడికి ఆ బాధ్యతలు అప్పగించాల్సిందని మాజీలు అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో గంగూలీని అడిగినప్పుడు.. ‘‘నేను అదే అనుకుంటున్నా. అయితే రహానేకు వైస్కెప్టెన్సీ ఇవ్వడం వెనుకడుగు అనుకోను. కానీ 18 నెలలు జట్టుకు దూరమై, పునరాగమనంలో ఒక్క మ్యాచ్ ఆడిన ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో సెలక్టర్ల ఉద్దేశం అర్థం కావట్లేదు. జట్టులో జడేజా కూడా ఉన్నాడు. వైస్ కెప్టెన్సీకి అతడు అర్హుడే. సెలక్షన్లో నిలకడ ఉండాలి’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి