టీ20 సిరీస్ ఆసీస్దే
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గి మరో టీ20 మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. శుక్రవారం రెండో టీ20లో ఆసీస్ 72 పరుగుల తేడాతో నెగ్గింది.
ఆక్లాండ్: న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో నెగ్గి మరో టీ20 మిగిలుండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. శుక్రవారం రెండో టీ20లో ఆసీస్ 72 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట ఆసీస్ 19.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (45; 22 బంతుల్లో 2×4, 5×6), కెప్టెన్ మిచెల్ మార్ష్ (26; 21 బంతుల్లో 1×4, 2×6), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పాట్ కమిన్స్ (28; 22 బంతుల్లో 5×4) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ (4/12), ఆడమ్ మిల్నే (2/40), బెన్ సియర్స్ (2/29), మిచెల్ సాంట్నర్ (2/35) మెరిశారు. అనంతరం కివీస్ 17 ఓవర్లలో 102 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (42; 35 బంతుల్లో 3×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆడమ్ జంపా (4/34), నాథన్ ఎలిస్ (2/16) ఆ జట్టును దెబ్బ తీశారు. చివరి టీ20 ఆదివారం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి