కూత.. ఆఖరికొచ్చింది
ప్రొ కబడ్డీ సీజన్-10 ఆఖరి అంకానికి చేరింది. ఇక ఈ టోర్నీలో మిగిలింది మూడు మ్యాచ్లే. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం పట్నా పైరేట్స్తో పుణెరి పల్టాన్...
నేడే ప్రొ కబడ్డీ సెమీస్
ఈనాడు, హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-10 ఆఖరి అంకానికి చేరింది. ఇక ఈ టోర్నీలో మిగిలింది మూడు మ్యాచ్లే. గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం పట్నా పైరేట్స్తో పుణెరి పల్టాన్... జైపుర్ పింక్ పాంథర్స్తో హరియాణా స్టీలర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పుణెరి పల్టాన్ (96 పాయింట్లు), జైపుర్ పింక్ పాంథర్స్ (92) నేరుగా సెమీఫైనల్ చేరాయి. ఎలిమినేటర్లో గుజరాత్ జెయింట్స్ను హరియాణా స్టీలర్స్.. దబంగ్ దిల్లీపై పట్నా పైరేట్స్ గెలిచి సెమీస్కు అర్హత సాధించాయి. సెమీస్లో రాత్రి 8 గంటలకు పుణెరి-పట్నా, 9కి జైపుర్-హరియాణా పోటీపడబోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.