బీసీసీఐ ముందే ప్రకటించి ఉంటే..
టీ20 ప్రపంచకప్నకు రోహిత్శర్మను కెప్టెన్గా బీసీసీఐ ముందే ప్రకటించి ఉండుంటే.. అతను ముంబయి ఇండియన్స్ సారథ్యం కోల్పోయేవాడు కాదని భారత మాజీ ఆటగాడు నవ్జోత్సింగ్ సిద్ధు అన్నాడు.
దిల్లీ: టీ20 ప్రపంచకప్నకు రోహిత్శర్మను కెప్టెన్గా బీసీసీఐ ముందే ప్రకటించి ఉండుంటే.. అతను ముంబయి ఇండియన్స్ సారథ్యం కోల్పోయేవాడు కాదని భారత మాజీ ఆటగాడు నవ్జోత్సింగ్ సిద్ధు అన్నాడు. పొట్టి కప్పులో భారత్కు రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు. దానికి రెండు నెలల ముందు రోహిత్ స్థానంలో ముంబయి సారథిగా హార్దిక్ పాండ్య నియమితుడయ్యాడు. ‘‘నిరుడు అక్టోబరులో టీ20 ప్రపంచకప్కు రోహిత్ను నాయకుడిగా ప్రకటించి ఉండుంటే హార్దిక్కు ముంబయి పగ్గాలు అప్పజెప్పేది కాదు. ఇది ఫ్రాంచైజీ గౌరవానికి సంబంధించిన విషయం. ఇక్కడ అసలు సమస్య నిర్ణయం తీసుకున్న సమయమే. భారత హీరో, టీమ్ఇండియా సారథి తమ జట్టు కెప్టెన్గా ఉండకపోవడాన్ని ముంబయి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ చేసిన తప్పేంటని ఆలోచిస్తున్నారు. కానీ దానికి హార్దిక్ ఏం చేయాలి? తొలి రెండు మ్యాచ్ల్లో ముంబయి గెలిచుంటే ఇంత రభస జరిగేది కాదు’’ అని సిద్ధు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?