స్వదేశానికి ముస్తాఫిజుర్
చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్వదేశానికి వెళ్లాడు. అమెరికా- వెస్టిండీస్లో జరిగే టీ20 ప్రపంచకప్కు వీసా ప్రక్రియను పూర్తిచేసేందుకు అతను బంగ్లాదేశ్కు చేరుకున్నాడు.
దిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ స్వదేశానికి వెళ్లాడు. అమెరికా- వెస్టిండీస్లో జరిగే టీ20 ప్రపంచకప్కు వీసా ప్రక్రియను పూర్తిచేసేందుకు అతను బంగ్లాదేశ్కు చేరుకున్నాడు. పాస్పోర్ట్ తిరిగి ముస్తాఫిజుర్ చేతికి వచ్చిన తర్వాతే అతను భారత్కు వస్తాడని చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలిపాడు. దీంతో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్కు ముస్తాఫిజుర్ దూరమయ్యాడు.
ఐపీఎల్కు మావి దూరం: లఖ్నవూ సూపర్ జెయింట్స్ పేసర్ శివమ్ మావి ఐపీఎల్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్ మొత్తానికి మావి దూరమైనట్లు లఖ్నవూ బుధవారం ప్రకటించింది. నిరుడు ఆగస్టులో చివరి మ్యాచ్ ఆడిన మావి గాయం కారణంగా దేశవాళీ సీజన్కు దూరంగా ఉన్నాడు. అయితే సీజన్కు ముందు లఖ్నవూ శిబిరంలో చేరిన మావి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఐపీఎల్కు దూరమయ్యాడు. నిరుడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడని మావిని ఆటగాళ్ల వేలం పాటలో రూ.6.4 కోట్లకు లఖ్నవూ కొనుక్కుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!