పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది.
దిల్లీ: బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. మే 24న థాయ్లాండ్లో మొదలయ్యే ఒలింపిక్ బాక్సింగ్ క్వాలిఫయర్స్లో మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లేంబోరియాను బరిలో దింపింది. ఈ కేటగిరిలో ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన పర్వీన్.. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా బెర్తు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్కు తొలి క్వాలిఫయర్ టోర్నీ అయిన 2023 ఆసియా క్రీడల్లో 60 కేజీల విభాగంలో జైస్మిన్ పోటీపడినా పతకం గెలవలేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
టీ20 సందడి మళ్లీ మొదలైంది. ఈసారి ప్రపంచ సంగ్రామం. 20 దేశాలు కప్ కోసం తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. వార్మప్ మ్యాచ్లు అయిపోయి ఇప్పటికే తొలి పోరుకు ముగిసింది. ఈ క్రమంలో పిచ్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం. -
కెనడాను చిత్తు చేసిన యూఎస్ఏ.. టీ20ల్లో రికార్డు విజయం
టీ20 ప్రపంచ కప్ సంగ్రామం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ రికార్డు ఛేదన చేసి విజయం నమోదు చేసింది. -
ఇప్పుడు కెప్టెన్ ఎవరో తెలుసు.. ఐపీఎల్ ఊసే ఇక్కడ ఉండదు: మాజీలు
రెండోసారి టైటిల్ను నెగ్గాలనే లక్ష్యంతో టీమ్ఇండియా టీ20 ప్రపంచ కప్ బరిలోకి దిగింది. జూన్ 5న తొలి మ్యాచ్లో ఆడనుంది. -
ప్రపంచకప్ కోసం 15 కిలోలు తగ్గి
టీ20 ప్రపంచకప్ కోసం ఉత్సాహంగా సిద్ధమైన టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మునుపెన్నడూ లేనంత ఫిట్గా కనిపిస్తున్నాడు. -
గంభీర్ మంచి కోచ్ అవుతాడు: గంగూలీ
దరఖాస్తు చేసుకుని ఉంటే టీమ్ఇండియాకు గౌతమ్ గంభీర్ మంచి కోచ్ కాగలడని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
పడిపోదాం పొట్టి కప్పు మాయలో!
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎంతో ఇష్టపడే టీ20 ఫార్మాట్లో ప్రపంచకప్ ఆదివారమే శ్రీకారం చుట్టుకోనుంది. -
వార్మప్ భలే..
టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు ముందు టీమ్ఇండియాకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం రోహిత్ సేన 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. -
కార్తీక్ గుడ్బై చెప్పేశాడు
అన్ని రకాల పోటీ క్రికెట్కు టీమ్ఇండియా వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అధికారికంగా గుడ్బై చెప్పేశాడు. శనివారం తన 39వ పుట్టిన రోజు సందర్భంగా రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు. -
ఒలింపిక్స్ కోటాకు అడుగు దూరంలో
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలను సొంతం చేసుకునేందుకు భారత బాక్సర్లు జైస్మిన్, సచిన్ అడుగు దూరంలో నిలిచారు. శనివారం మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ క్వార్టర్స్ చేరింది. -
భారత్ 3.. జర్మనీ 0
ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్ లండన్ అంచెను భారత్ విజయంతో ఆరంభించింది. శనివారం 3-0తో ప్రపంచ ఛాంపియన్ జర్మనీని ఓడించింది. -
సబలెంక జోరు
ఫ్రెంచ్ ఓపెన్లో రెండోసీడ్ సబలెంక జోరు మీదుంది. ఆ బెలారస్ అమ్మాయి ప్రిక్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సబలెంక 7-5, 6-1తో పౌలా బదోసా (స్పెయిన్)ను ఓడించింది. -
గాయత్రి జోడీ ఓటమి
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ అద్భుత పోరాటానికి తెరపడింది. -
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
టీ20 ప్రపంచకప్నకు ముందు శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..
-
యూఎస్ఏ పిచ్లు.. హవా స్పిన్నర్లదా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ