దేశవాళీ.. దులీప్ ట్రోఫీతో
భారత దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీతో మొదలు కానుంది. సెప్టెంబర్ 5న అనంతపురంలో దులీప్ ట్రోఫీ ఆరంభం కాబోతోంది.
దిల్లీ: భారత దేశవాళీ క్రికెట్ దులీప్ ట్రోఫీతో మొదలు కానుంది. సెప్టెంబర్ 5న అనంతపురంలో దులీప్ ట్రోఫీ ఆరంభం కాబోతోంది. 2024-25 దేశవాళీ షెడ్యూల్ గురువారం బీసీసీఐ విడుదల చేసింది. దులీప్ ట్రోఫీ తర్వాత ఇరానీ కప్, ఆ తర్వాత రంజీట్రోఫీ జరుగుతాయి. సీకే నాయుడు టోర్నీలో టాస్ను తీసేసి.. పర్యాటక జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
పంత్ మూడో స్థానంలో కొనసాగుతాడు: రాఠోడ్
న్యూయార్క్: వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడో స్థానంలో కొనసాగుతాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నాడు. బుధవారం ఐర్లాండ్తో మ్యాచ్లో మూడో నంబరులో బ్యాటింగ్కు వచ్చిన పంత్.. అద్భుతమైన షాట్లతో అదరగొట్టాడు. ‘‘ఔను.. పంత్ చాలా బ్యాటింగ్ చేస్తున్నాడు. పంత్ ఆడిన రెండు మ్యాచ్ల్లో (వార్మప్, ఐర్లాండ్) ఫామ్తో కనిపించాడు. ప్రస్తుతానికి అతనే మూడో నంబరు బ్యాటర్. పంత్ ఎడమచేతి వాటం బ్యాటర్ కావడం కలిసొచ్చేదే’’ అని రాఠోడ్ తెలిపాడు.
ఫైనల్లో అమన్
బుడాపెస్ట్: భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్లో అమన్ 14-4తో ఆర్యన్ సియుట్రిన్ (రష్యా- బెలారస్)పై విజయం సాధించాడు. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత హిగుచి (జపాన్)తో అమన్ తలపడతాడు. భారత్ తరఫున పురుషుల విభాగంలో పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించిన రెజ్లర్ అమన్ మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్