సమాచార లోపం వల్లే: శ్రేయస్
సమాచార లోపం వల్లే కొన్ని నిర్ణయాలు తనకు అనుకూలంగా రాలేదని టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్లో ఆకట్టుకున్నా..
ముంబయి: సమాచార లోపం వల్లే కొన్ని నిర్ణయాలు తనకు అనుకూలంగా రాలేదని టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. వన్డే ప్రపంచకప్లో ఆకట్టుకున్నా.. దేశవాళీ క్రికెట్ను విస్మరించాడనే కారణంతో బీసీసీఐ శ్రేయస్ అయ్యర్కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్ మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్లో సత్తా చాటాను. ఆ తర్వాత విరామం తీసుకుందామని అనుకున్నా. కానీ సమాచార లోపం వల్ల కొన్ని నిర్ణయాలు అనుకూలంగా రాలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా బ్యాటర్గా రాణిస్తేనే భవిష్యత్ అని అర్థం అయింది. రంజీ ట్రోఫీ, ఐపీఎల్లోనూ ఇదే అమలు చేశాను. విమర్శకులకు నా సమాధానం ఇదే’’ అని శ్రేయస్ చెప్పాడు. రంజీ సెమీస్, ఫైనల్ ఆడిన అతడు ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆపై కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్ అందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట