IND vs AUS: POLL: అర్ష్‌దీప్‌ సింగ్‌కు రెండో టీ20లోనైనా అవకాశం వస్తుందా?

Eenadu icon
By Sports News Team Updated : 31 Oct 2025 12:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌. కానీ, అతడికి మాత్రం తుది జట్టులో నిలకడగా స్థానం దక్కడం లేదు. ఇప్పుడు ఆసీస్‌తో టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనే అవకాశం ఇవ్వలేదు. ఇవాళ రెండో టీ20 మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా జరగనుంది. ఈసారైనా అతడికి ఛాన్స్‌ను మేనేజ్‌మెంట్ ఇస్తుందో, లేదో చూడాలి. మరి అతడి అవకాశంపై మీరేమంటారో ఈ కింది పోల్‌లో తెలియజేయండి.

Tags :
Published : 31 Oct 2025 12:16 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు