PV Sindhu: సెమీస్లో సింధు
సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్ సిరీస్ టైటిల్ దిశగా సింధు కీలక అడుగు వేసింది.
మలేసియా మాస్టర్స్
కౌలాలంపూర్: సుదీర్ఘ విరామం తర్వాత తొలి సూపర్ సిరీస్ టైటిల్ దిశగా సింధు కీలక అడుగు వేసింది. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్సీడ్కు షాకిచ్చి సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధు 21-13, 14-21, 21-12 తేడాతో ఆరో ర్యాంకర్ హాన్ యూ (చైనా)ను మట్టికరిపించింది. తొలి గేమ్ ఆరంభంలో సింధుకు గట్టిపోటీ ఎదురైంది. స్కోరు 3-3తో సమమైంది. ఆ తర్వాత సింధు స్మాష్లు, డ్రాప్లతో చెలరేగిపోయి చూస్తుండగానే 11-5తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. హాన్ పోరాడినా సింధు వదల్లేదు. వరుసగా అయిదు పాయింట్లతో సింధు తొలి గేమ్ ముగించింది. కానీ రెండో గేమ్లో సింధుకు పరాజయం తప్పలేదు. 5-0తో ఆధిపత్యం ప్రదర్శించిన హాన్ దూకుడుతో సాగిపోయింది. 15-2తో దూసుకెళ్లింది. ఆ తర్వాత గేమ్ గెలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో మాత్రం సింధు అసలు తగ్గలేదు. 11-3తో విరామానికి వెళ్లిన ఆమెకు ఎదురేలేకుండా పోయింది. ప్రత్యర్థికి కోలుకునేందుకు అసలేమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సింధు పని పూర్తిచేసింది. శనివారం సెమీస్లో బుసానన్ (థాయ్లాండ్)తో అయిదో సీడ్ సింధు తలపడుతోంది. మరోవైపు అష్మిత పోరాటం ముగిసింది. క్వార్టర్స్లో ఆమె 10-21, 15-21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం