Surya Kumar Yadav: ఆ ఒక్కటి మినహా.. అంతా మాకు కలిసొచ్చింది: సూర్య
ఆసీస్తో ఐదు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. భారత్ 3-1 తేడాతో (IND vs AUS) కైవసం చేసుకుంది. నాలుగో టీ20లో విజయం సాధించడంపై సూర్యకుమార్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో భారత్ (IND vs AUS) విజయం సాధించడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్లో మాకు టాస్ మినహా అంతా కలిసొచ్చింది. మ్యాచ్కు ముందు మాట్లాడుకొనేటప్పుడు ఎలా ఆడాలనేదానిపై చర్చించుకున్నాం. అక్షర్ పటేల్ను మరింత ఒత్తిడికి గురి చేస్తే అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయాలని ముందే అనుకున్నాం. దాంతో ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది’’ అని సూర్య వెల్లడించాడు.
స్పిన్ను సరిగా ఆడలేదు: వేడ్
‘‘భారత్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాం. చివర్లో వికెట్లను త్వరగా కోల్పోవడం కూడా మా ఓటమికి కారణం. మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. కానీ, దురదృష్టవశాత్తూ బ్యాటింగ్లో విఫమలయ్యాం. తప్పకుండా ఈ ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. టీ20 వరల్డ్ కప్లో లోతైన బ్యాటింగ్ అవసరం చాలా ఉంటుంది. దానిపైనే దృష్టిపెడతాం’’ అని ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ వ్యాఖ్యానించాడు.
మ్యాచ్కు సంబంధించి మరికొన్ని విశేషాలు..
- ఈ సిరీస్కు ముందు ఆసీస్కు నిర్దేశించిన లక్ష్యాలను కాపాడుకోవడంలో భారత్ నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైంది. కానీ, ఈ సిరీస్లో మూడింట్లో రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఒకసారి మాత్రమే ఓటమిని చవిచూసింది.
- ఆసీస్పై అక్షర్ పటేల్ 7 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 3/16. అక్షర్ కంటే బుమ్రా మాత్రమే ఆసీస్పై 16 వికెట్లు తీసి ముందున్నాడు.
- టీ20ల్లో భారత్పై అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాటర్ మాథ్యూ వేడ్. ఇప్పటి వరకు 465 పరుగులు చేశాడు. అందరికంటే ఎక్కువగా విండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్ 592 రన్స్ చేశాడు.
- టీ20ల్లో భారత్పై ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆసీస్ బౌలర్ బెహ్రాన్డార్ఫ్. ఇప్పటి వరకు 11 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ జంపా 12 వికెట్లు తీశాడు. జాసన్ భారత్పై 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీయగా.. ఇతర జట్లపై నాలుగు మ్యాచుల్లో కేవలం రెండు వికెట్లను మాత్రమే తీయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..