VVS Laxman: వన్డే వరల్డ్కప్ స్క్వాడ్ ఎంపిక కత్తిమీద సామే: వీవీఎస్ లక్ష్మణ్
వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్కు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని హైదరాబాదీ వెటరన్ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్నకు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని హైదరాబాదీ వెటరన్ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్కు లక్ష్మణ్ స్టాండ్ ఇన్ కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో సెలక్టర్ల ఆప్షన్లు కఠినతరంగా మారనున్నాయని లక్ష్మన్ విశ్లేషించాడు.
‘‘బ్యాకప్ కోచ్గా ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ విధానం ఐర్లాండ్ సిరీస్ నుంచి ప్రారంభించారు. రాహుల్ ద్రవిడ్ టీ20 ప్రపంచ కప్నకు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా వెసులుబాటు లభిస్తోంది. మా వద్ద సరిపడినంత మంది మంచి క్రికెటర్లు ఉన్నారు. వారంతా భవిష్యత్తు సిరీస్లను దృష్టిలో పెట్టుకొని సిద్ధమవుతున్నారు. వారి మధ్య మంచి పోటీ ఉంది. 2023 వన్డే ప్రపంచ కప్నకు సరైన జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టతరం కానుంది. ఒక్క సారి ప్రధాన ఆటగాళ్లు తిరిగి వస్తే అవకాశాలు పరిమితం అవుతాయని యువ ఆటగాళ్లకు తెలుసు. వారు బాగా ఆడుతున్నారు. వారికి ఇది ఒక మంచి అవకాశం. బాగా ఆడిన వారినే ఎంపిక చేస్తున్నప్పుడు.. మంచి ప్రదర్శనతో అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు’’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే సిరీస్లో ధావన్ నేతృత్వంలోని మరో భారత జట్టు మాత్రం వన్డే సిరీస్లో శుభారంభం చేయలేకపోయింది. బౌలింగ్లో సగం ఇన్నింగ్స్ వరకు పైచేయి సాధించినా.. బ్యాటింగ్లో ఆరంభ తడబాటును అధిగమించి మెరుగైన స్థితికి చేరుకున్నా.. ఆఖర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం