POLL: న్యూజిలాండ్‌తో భారత్‌ సెమీస్‌ పోరు.. విజేత ఎవరు?

ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా వన్డే ప్రపంచకప్‌ (ODI Wolrd Cup 2023) తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Updated : 15 Nov 2023 10:07 IST

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023)లో భాగంగా.. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా భారత్- న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి సెమీస్‌ జరగనుంది. గత వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఓటమికి ఈసారి కివీస్‌పై భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరేదెవరు..? కింది పోల్‌ ద్వారా తెలియజేయండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు