Konda Vishweshwar Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. సిట్‌ ఎదుట హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Eenadu icon
By Telangana News Team Published : 27 Jun 2025 12:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. విశ్వేశ్వర్‌రెడ్డి వాంగ్మూలాన్ని సిట్‌ నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఫోన్‌ ట్యాపింగ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. సీడీఆర్‌ లిస్టులో ఆయన నంబర్‌ ఉన్నట్లు సిట్‌ తెలిపింది. (Telangana News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని