Konda Vishweshwar Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుట హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా భాజపా ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి (Konda Vishweshwar Reddy) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఆయన్ను అధికారులు ప్రశ్నించారు. విశ్వేశ్వర్రెడ్డి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. సీడీఆర్ లిస్టులో ఆయన నంబర్ ఉన్నట్లు సిట్ తెలిపింది. (Telangana News)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. అవినాశ్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడి పదేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. - 
                                    
                                        

ఫ్రిజ్ వంటగదిలో ఉందా..?
మీ ఇంట్లో ఫ్రిజ్ ఎక్కడుంది..? వంటగదిలోనే ఉంది... అని అంటారా..! అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్నారు అగ్నిమాపక అధికారులు..! - 
                                    
                                        

స్పాంజ్లా దారులు.. హాయిగా నగరాలు!
నీటిని స్పాంజ్ పీల్చుకున్నట్లు వరదను రోడ్లే పీల్చుకుంటే..! ఈ నీరే భూగర్భంలో నిలిచి తిరిగి కరవు సమయంలో ఉపయోగపడితే..? చైనా రూపొందించిన ‘స్పాంజ్ సిటీ’ ఆవిష్కరణ సరిగ్గా ఇలాగే ఉంటుంది!! - 
                                    
                                        

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
చేవెళ్ల బస్సు దుర్ఘటనపై తెలంగాణ ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 19మంది దుర్మరణం చెందడంపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. - 
                                    
                                        

భద్రాద్రి రామయ్యకు రూ.50 లక్షల విలువైన వెండి గజవాహనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి గజవాహనాన్ని భక్తులు కానుకగా సమర్పించారు.
 - 
                                    
                                        

ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
ఆదిలాబాద్లో విమానాశ్రయం కోసం భూసేకరణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. - 
                                    
                                        

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. - 
                                    
                                        

కబళించిన రోడ్డు ప్రమాదం.. చేవెళ్ల ఘటనతో కుటుంబాలు చిన్నాభిన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో 19 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.
 - 
                                    
                                        

పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు మార్చండి.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
పత్తి కొనుగోళ్లలో సీసీఐ విధించిన నిబంధనలు మార్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. - 
                                    
                                        

ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు 1983లో మంజూరైందని, ఇప్పటికీ పూర్తికాకపోవడం బాధాకరమని చెప్పారు. - 
                                    
                                        

నుజ్జునుజ్జయిన బస్సు.. భయానకంగా చేవెళ్ల ప్రమాద స్థలి దృశ్యాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
 - 
                                    
                                        

ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. నడుములోతు కంకరలో ఇరుక్కుని నరకయాతన!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. - 
                                    
                                        

ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఆ హృదయ విదారక చిత్రాలు..
 - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం: పొన్నం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. - 
                                    
                                        

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
చేవెళ్లలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబంలో అంతులేని విషాదం!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం (chevella Road Accident) ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. - 
                                    
                                        

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై దాడికి యత్నం!
రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన చోట చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన ఎదురైంది. - 
                                    
                                        

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 - 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 


