కవితను కలిసిన కేటీఆర్‌

దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం ఆమె సోదరుడు కేటీఆర్‌, భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు.

Published : 15 Apr 2024 03:27 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను ఆదివారం ఆమె సోదరుడు కేటీఆర్‌, భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. సాయంత్రం 6 నుంచి ఏడున్నర గంటల వరకు ఆమెతో మాట్లాడారు. సోమవారంతో కస్టడీ ముగియనుండటంతో ఉదయం 10 గంటలకు సీబీఐ సిబ్బంది ఆమెను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని