Corona Virus: కరోనా వైరస్తో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
కరోనా వైరస్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉందని ఓ అధ్యయనంలో తేలింది. వైరస్ వల్ల నాడీకణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుందని అధ్యయనం పేర్కొంది.
లండన్: కరోనా వైరస్ సోకిన వారిలో సాధారణంగా జ్వరం, రుచి కోల్పోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే ఈ మహమ్మారి నేరుగా నాడీ కణాలను ప్రభావితం చేయనప్పటికీ ..నాడీ వ్యవస్థకు హాని కలిగించే అవకాశముందని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీనివల్ల ఏకాగ్రత కోల్పోవడం, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు తలెత్తుతాయని స్విట్జర్లాండ్కు చెందిన బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కరోనా వైరస్ నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై పరిశోధన చేశారు.
కరోనా వైరస్ సోకిన వారి ప్లాస్మా, సెరెబ్రోస్పైనల్ ప్లూయిడ్ (మెదడులోని ఒక రకమైన స్రావం)లపై జార్జర్ హట్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేసింది. ఈ స్రావాలపై కరోనా వైరస్ ప్రభావం చూపిస్తున్నట్లు తేల్చారు. దీనివల్ల మెదడుతోపాటు, శరీర అవయవాలకు రక్త ప్రసరణలో వ్యత్యాసాలు ఏర్పడి.. బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని వారు తేల్చారు. దీనికి సంబంధించి నేచర్ కమ్యూనికేషన్స్ అంతర్జాతీయ జర్నల్లో కథనం ప్రచురితమైంది.
కొవిడ్ సోకిన వ్యక్తులపై 13 నెలలపాటు హట్టర్ బృందం పరిశోధనలు జరిపింది. కొందరికి మెదడుకు రక్తప్రసరణ వ్యవస్థలో అవాంతరాలు ఎదురైనట్లు గుర్తించారు. ప్రో ఇఫ్లమేటరీ స్రావాలు అధిక మొత్తంలో విడుదలైనందువల్లే ఇలా జరుగుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో మాత్రం ఈ ప్రభావం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్తో పోరాటం చేసేందుకు శరీరంలో అభివృద్ధి చెందిన యాంటీబాడీలు వైరస్తోపాటు మానవ కణజాలం మీద కూడా దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్లే పలు సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనకు నాయకత్వం వహించిన జార్జర్ హట్టర్ తెలిపారు. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించేందుకు ఏం చేయాలన్నదానిపై పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారయ్యారు. -
కమలా.. మా మద్దతు మీకే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. -
ట్రంప్తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్సెలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సెలర్ పదవికి పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీపడనున్నట్లు సమాచారం. -
గాజాలో యుద్ధాన్ని ఆపండి
హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. -
పిల్లలులేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారు
పిల్లలు లేని వ్యక్తులు దేశాన్ని నియంత్రిస్తున్నారంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఉద్దేశించి రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. -
తక్షణం కాల్పుల విరమణ పాటించండి
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్కు కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సూచించాయి. ‘‘గాజాలో ప్రస్తుత పరిస్థితి ఓ విపత్తు వంటింది. -
మేలోనే బయటపడ్డ ఆత్మాహుతి దాడి ప్రణాళిక
ఫ్రాన్స్లో ఒలింపిక్స్ తరుణంలో దేశ రైల్వే నెట్వర్క్పై దాడి ఒక్కసారి నివ్వెరపాటుకు గురి చేసింది. ఇటువంటి ప్రయత్నాలకు కొద్దినెలల ముందునుంచే అసాంఘిక శక్తులు ప్రణాళికలు వేసినట్లు తేలింది. -
న్యూగినీలో 26 మంది హత్య
పపువా న్యూగినీలో సాయుధమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్లోని మూడు కుగ్రామాల్లోకి చొరబడి స్థానికుల ఇళ్లను తగలబెట్టారు. -
సంక్షిప్త వార్తలు (4)
యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. -
ఫ్రాన్స్లో స్తంభించిన రైల్వే నెట్వర్క్
ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సమయం దగ్గరపడ్డ వేళ అతిథ్య నగరం పారిస్లో గందరగోళం నెలకొంది. -
ఐసీసీ వారెంట్పై మేం జోక్యం చేసుకోం: బ్రిటన్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అరెస్టుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) జారీ చేసిన వారెంట్ను సవాలు చేయాలన్న నిర్ణయంపై బ్రిటన్ వెనక్కు తగ్గింది. -
వైరల్ వీడియోల పిచ్చితో రైలునే పట్టాలు తప్పించాడు
సోషల్ మీడియాలో తన వీడియోలు వైరల్ కావాలనే పిచ్చితో అమెరికాలో ఓ కుర్రాడు ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు. -
మద్యపానం పరిమిత స్థాయిలో ఉన్నా.. ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదు
ఆల్కహాల్ను పరిమిత స్థాయిలో తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న వాదనలు సరికాదని తాజా అధ్యయనమొకటి స్పష్టం చేసింది. -
విమానాలను కుదిపేస్తున్న భూతాపం
తుపాను మేఘాల గుండా, పర్వతాల మీదుగా ప్రయాణించేటపుడు గాలిలో కల్లోలం కారణంగా విమానాలు కుదుపులకు లోనవుతాయి. -
అలలపై.. ఆటల వేడుక!
ఒలింపిక్స్ ఆరంభోత్సవం అనగానే... బాణసంచా వెలుగులు, శబ్దాల్లో స్టేడియం వెలుగులీనుతూ, దద్దరిల్లిపోతుండగా.. ఒక్కో దేశం నుంచి అథ్లెట్లు వరుస కడుతుంటే చూడడమే క్రీడాభిమానులకు అలవాటు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి