Israel-Hamas Conflict: త్వరలో ఇజ్రాయెల్కు సర్ప్రైజ్.. హెజ్బొల్లా హెచ్చరిక
Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ పోరులో హెజ్బొల్లా సైతం తలదూరుస్తున్న విషయం తెలిసిందే. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్పై దాడులకు దిగుతోంది.
గాజా: గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ (Israel) యుద్ధం ప్రారంభించి దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది. ఇప్పటికీ ముగింపు దిశగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా (Hezbollah) గ్రూప్ ఇజ్రాయెల్కు హెచ్చరికలు జారీ చేసింది. హమాస్కు మద్దతుగా దాడులకు దిగుతున్న ఈ సంస్థ త్వరలో తమ నుంచి ఇజ్రాయెల్ ‘సర్ప్రైజ్’ అందుకోబోతోందంటూ ఓ సందేశాన్ని విడుదల చేసింది.
హోజ్బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ ఇటీవల విడుదల చేసిన వీడియో సందేశంలో ఇజ్రాయెల్ను హెచ్చరించారు. బహుశా ఈ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడులకు దిగొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పోరులో తాము ఏమీ సాధించలేకపోయామని స్వయంగా ఇజ్రాయెల్ అంగీకరించిందని నస్రల్లాహ్ తన సందేశంలో చెప్పుకొచ్చారు. పైగా ఇటీవల ఐరోపా దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వారికి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. హమాస్ పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను పాటించడం లేదని నస్రల్లాహ్ ఆరోపించారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశించినప్పటికీ.. రఫాలో దాడులకు పాల్పడుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
మరో కీలక రంగంలో చైనా అమెరికాను దాటేసి ముందుకెళ్లిపోయింది. ఈ విషయాన్ని వాషింగ్టన్కు చెందిన ఓ పరిశోధన సంస్థ వెల్లడించింది. -
డిలీట్ చేసిన మెసేజ్లు భార్య కంటికి.. యాపిల్పై రూ.53 కోట్లకు దావా
Man Sues Apple: తాను డిలీట్ చేసిన మెసేజ్లను భార్య గుర్తించడంతో యాపిల్ కంపెనీపై ఏకంగా రూ.53 కోట్లకు దావా వేశాడో వ్యక్తి. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
ఫిలిప్పీన్స్ నౌకను ఢీకొన్న చైనా కోస్ట్గార్డ్ ఓడ..!
చైనా కోస్టు గార్డ్ చట్టంలోని ఓ వివాదాస్పద నిబంధన అమల్లోకి వచ్చిన రెండ్రోజుల్లోనే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. -
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
వచ్చే ఏడాది జీ7 సదస్సు కెనడాలో జరగనుంది. దీనికి భారత్ను ఆహ్వానిస్తారా అన్న ప్రశ్న ట్రూడోకు ఎదురైంది. దీనికి ఆయన చాలా లౌక్యంగా సమాధానం ఇచ్చారు. -
2,100 అణ్వాయుధాలు ప్రయోగానికి సిద్ధం: సిప్రి నివేదిక
Nuclear Weapons: ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్రాల అభివృద్ధి పెరుగుతోందని సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని పేర్కొంది. -
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికాకు నిఖిల్ గుప్తా అప్పగింత!
Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అమెరికాకు అప్పగించినట్లు సమాచారం. -
శ్రీలంక - భారత్ రోడ్డు నిర్మాణం.. ప్రతిపాదనల అధ్యయనం తుదిదశకు
భారత్, శ్రీలంక మధ్య భూ అనుసంధానం ప్రతిపాదనపై ద్వీపదేశం కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చేస్తున్న అధ్యయనం తుదిదశకు చేరుకొన్నట్లు తెలిపింది. -
ఉక్రెయిన్ సమగ్రతను గౌరవించాలి
ఉక్రెయిన్లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి. ఆ దేశ ప్రాదేశిక సమగ్రతే.. రష్యా యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా ఉండాలని పేర్కొన్నాయి. -
అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరి మృతి
అమెరికాలోని టెక్సాక్లో జరిగిన ఓ వేడుకలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. మరికొంత మంది గాయపడ్డారు. -
రష్యా నిర్బంధ కేంద్రంలో సిబ్బందిని బందీలుగా చేసుకొని కలకలం
రష్యాలో రోస్తోవ్ ప్రాంతంలోని ఓ నిర్బంధ కేంద్రంలో ఆదివారం తీవ్ర కలకలం చెలరేగింది. అక్కడి కొంతమంది ఖైదీలు.. ఇద్దరు సిబ్బందితోపాటు కొందరు సహచర ఖైదీలను తమ బందీలుగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేశారు. -
తుది అంకానికి హజ్ యాత్ర
సౌదీ అరేబియాలో తీవ్రమైన వేసవితాపం నడుమ ఆదివారం ముస్లిం యాత్రికుల హజ్ యాత్ర తుది అంకానికి చేరుకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈదుల్ అధా (బక్రీద్) వేడుకలు మొదలయ్యాయి. -
ముఖ్య విషయాల్లో భారత్తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో
భారత్తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని కెనడా దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. జీ7 దేశాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
దక్షిణ గాజాలో పగటి పూట కాల్పుల విరామం
గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. -
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!