Volcano-Ash Cloud: 10వేల ఏళ్ల తర్వాత అగ్నిపర్వత విస్ఫోటం.. వైరల్‌గా శాటిలైట్‌ దృశ్యాలు

Eenadu icon
By International News Team Updated : 25 Nov 2025 16:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో 10 వేల సంవత్సరాల్లో తొలిసారి హేలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటం చెందిన సంగతి తెలిసిందే. ఇది పేలడంతో 45వేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది. దానివల్ల ఏర్పడిన మేఘం (Ash Cloud) భారత్ దిశగా కదులుతోందని, చైనా దిశగా వెళ్లనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విస్ఫోటం, బూడిద మేఘానికి చెందిన శాటిలైట్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

(అగ్నిపర్వత విస్ఫోటం)

(ఎర్ర సముద్రం, అరేబియా పెనిన్సులా మీదుగా బూడిద మేఘం) 

Tags :
Published : 25 Nov 2025 12:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు