Cruise Liner: విశాఖ నుంచి విలాసాల ఓడలో ప్రయాణం చేద్దామా..!
తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన విలాసాల ఓడ సేవలు ఇక విశాఖపట్నం నుంచీ అందుబాటులోకి రానున్నాయి. తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో క్రూయిజ్ విహరించనుంది. కార్డేలియా ఎమ్వీ ఎంప్రెస్ అనే ఈ విలాసాల నౌకని సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనొచ్చు. చెన్నై-పుదుచ్చేరి, విశాఖపట్నం మధ్య తిరిగే ఈ విలాసాల నౌకను తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించారు.
Published : 05 Jun 2022 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక