Cruise Liner: విశాఖ నుంచి విలాసాల ఓడలో ప్రయాణం చేద్దామా..!

తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన విలాసాల ఓడ సేవలు ఇక విశాఖపట్నం నుంచీ అందుబాటులోకి రానున్నాయి. తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో క్రూయిజ్  విహరించనుంది. కార్డేలియా ఎమ్వీ ఎంప్రెస్ అనే ఈ విలాసాల నౌకని సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనొచ్చు. చెన్నై-పుదుచ్చేరి, విశాఖపట్నం మధ్య తిరిగే ఈ విలాసాల నౌకను తమిళనాడు సీఎం స్టాలిన్  ప్రారంభించారు.

Published : 05 Jun 2022 16:07 IST

తెలుగువాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన విలాసాల ఓడ సేవలు ఇక విశాఖపట్నం నుంచీ అందుబాటులోకి రానున్నాయి. తొలిసారి మన దేశంలోని తూర్పు సముద్రంలో క్రూయిజ్  విహరించనుంది. కార్డేలియా ఎమ్వీ ఎంప్రెస్ అనే ఈ విలాసాల నౌకని సముద్రంలో తేలియాడే ఓ స్టార్ హోటల్ అనొచ్చు. చెన్నై-పుదుచ్చేరి, విశాఖపట్నం మధ్య తిరిగే ఈ విలాసాల నౌకను తమిళనాడు సీఎం స్టాలిన్  ప్రారంభించారు.

Tags :

మరిన్ని