KCR: నల్గొండ జిల్లాలో భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి ఢీకొనడంతో కాన్వాయ్‌లోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి.

Published : 24 Apr 2024 19:14 IST

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి ఢీకొనడంతో కాన్వాయ్‌లోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి. భారాస నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు వెళ్తున్న కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు