Ponnam prabhakar: కడియం వ్యాఖ్యలపై ప్రేక్షకపాత్ర ఎందుకు?: మంత్రి పొన్నం
‘‘వారం గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు.. భారాస శాసనసభ్యుడు అవివేకంగా మాట్లాడుతుంటే కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తున్నార’’ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.