కరెంటు కొనుగోలు, విద్యుత్కేంద్రాలపై.. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం
ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణాంశాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేశారు.