Anam: ఒకే రాయి మూడు చోట్ల ఎలా గాయం చేస్తుంది?: ఆనం వెంకట రమణారెడ్డి

తాడేపల్లి డైరెక్షన్‌లోనే విజయవాడలో సీఎం జగన్‌పై దాడి జరిగిందని తెలుగుదేశం (TDP) ఆరోపించింది. ఒక రాయి మూడు చోట్ల ఎలా గాయపరుస్తుందని ఆ పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. నిన్నటి ఘటనలో సీఎం జగన్ అద్భుతంగా నటించారన్నారు.    

Updated : 14 Apr 2024 14:11 IST

తాడేపల్లి డైరెక్షన్‌లోనే విజయవాడలో సీఎం జగన్‌పై దాడి జరిగిందని తెలుగుదేశం (TDP) ఆరోపించింది. ఒక రాయి మూడు చోట్ల ఎలా గాయపరుస్తుందని ఆ పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. నిన్నటి ఘటనలో సీఎం జగన్ అద్భుతంగా నటించారన్నారు.    

Tags :

మరిన్ని