Nara Lokesh: వైకాపా హయాంలో గంజాయి అడ్డాగా ఏపీ ?: నారా లోకేష్

ఏపీని వైకాపా ప్రభుత్వం గంజాయికి అడ్డాగా మార్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని వివరించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా భట్నవిల్లిలో యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Updated : 28 Nov 2023 18:33 IST

ఏపీని వైకాపా ప్రభుత్వం గంజాయికి అడ్డాగా మార్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని వివరించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా భట్నవిల్లిలో యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Tags :

మరిన్ని