Chandrababu: వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగాయి: చంద్రబాబు
వైకాపా పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో కడపలో హజ్ హౌస్ పనులు 90 శాతం పూర్తిచేస్తే.. వైకాపా సర్కార్ 10 శాతం పూర్తి చేయలేక పోయారన్నారు. తూర్పుగోదావరి నిడదవోలులో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ముస్లిం మతపెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు.
Published : 11 Apr 2024 15:28 IST
Tags :