Ponnam: తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొన్నం
తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా? అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారన్నారు. భాజపా, భారాస కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పొన్నం ఆరోపించారు.
Published : 12 Apr 2024 17:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్