Ponnam: తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు: మంత్రి పొన్నం
తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా? అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారన్నారు. భాజపా, భారాస కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని పొన్నం ఆరోపించారు.
Published : 12 Apr 2024 17:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..