KA Paul: భారాస, కాంగ్రెస్ అబద్దపు మాటలు చెబుతున్నాయి: కేఏ పాల్
నల్గొండ జిల్లా అభవృద్ధి పై భారాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటికే సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు.
Updated : 23 Mar 2024 17:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్