KA Paul: భారాస, కాంగ్రెస్‌ అబద్దపు మాటలు చెబుతున్నాయి: కేఏ పాల్‌

నల్గొండ జిల్లా అభవృద్ధి పై భారాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటికే సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ  నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. 

Updated : 23 Mar 2024 17:14 IST

నల్గొండ జిల్లా అభవృద్ధి పై భారాస, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని.. ఇప్పటికే సాగు నీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ  నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు