ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ నలుగురినీ నిందితులుగా చేర్చాలి: రఘునందన్రావు
మాజీ మంత్రి హరీశ్రావు నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని భాజపా నేత రఘునందన్రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా భారాస అధినేత కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, వెంకట్రామిరెడ్డి పేర్లనూ చేర్చాలని డిమాండ్ చేశారు.