BRS: నేడు అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!

Eenadu icon
By Video News Team Published : 21 Aug 2023 09:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

భారాస (BRS) అసెంబ్లీ అభ్యర్థులపై నేడు ఉత్కంఠవీడనుంది. ముఖ్యమంత్రి  కేసీఆర్ (KCR) ఇవాళ తొలిజాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 105 మంది పేర్లను ఒకేసారి ప్రకటించిన గులాబీదళపతి ఈసారి కొన్ని మినహా దాదాపు అన్నిస్థానాల్లో అభ్యర్థులను ఒకేసారి వెల్లడించే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ ప్రాధాన్యమిస్తూ జాబితా సిద్ధంచేసినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని