BRS: పార్టీ శ్రేణులను కాపాడుకోవడంపై భారాస దృష్టి..!
నాయకులు పార్టీ మారడంపై ఆందోళన చెందకుండా శ్రేణులను కాపాడుకోవడం, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంపై దృష్టి పెట్టాలని భారత రాష్ట్ర సమితి (BRS) భావిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి.. కష్టకాలంలో పార్టీని వీడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించరాదన్న భావనలో భారాస నాయకత్వం కనిపిస్తోంది. ఇప్పుడు వెళ్లేవారు భవిష్యత్తులో వెనక్కి వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదంటూ కార్యకర్తల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
Published : 30 Mar 2024 10:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!