KTR: మార్చి 1 నుంచి భారాస చలో మేడిగడ్డ కార్యక్రమం: కేటీఆర్‌

మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. మేడిగడ్డలో 3 కుంగితే మొత్తం బ్యారీజీ కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామన్నారు.

Updated : 27 Feb 2024 13:52 IST

మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) తెలిపారు. మేడిగడ్డలో 3 కుంగితే మొత్తం బ్యారీజీ కొట్టుకుపోయినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామన్నారు.

Tags :

మరిన్ని