BRS: అన్నదాతలకు అండగా భారాస ఆందోళన బాట.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ భారాస (BRS) నేతలు ఆందోళనబాట పట్టారు. గులాబీ దళపతి కేసీఆర్‌ పిలుపుతో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎస్ సహా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు.

Updated : 02 Apr 2024 20:17 IST

రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ భారాస (BRS) నేతలు ఆందోళనబాట పట్టారు. గులాబీ దళపతి కేసీఆర్‌ పిలుపుతో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎస్ సహా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు.

Tags :

మరిన్ని