BRS: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతకు భారాస డిమాండ్‌

పార్టీ మారిన చట్టసభల సభ్యుల విషయంలో గట్టిగా పోరాటం చేయాలని భారాస (BRS) నిర్ణయించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు భారాసను వీడగా.. దానంనాగేందర్‌పైన ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ కడియం శ్రీహరిపైనా ఫిర్యాదుకు సిద్ధమైంది. సభాపతి స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. మూడునెలల్లోగా అనర్హత పిటిషన్లు తేల్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

Published : 04 Apr 2024 10:18 IST

పార్టీ మారిన చట్టసభల సభ్యుల విషయంలో గట్టిగా పోరాటం చేయాలని భారాస (BRS) నిర్ణయించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు భారాసను వీడగా.. దానంనాగేందర్‌పైన ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ కడియం శ్రీహరిపైనా ఫిర్యాదుకు సిద్ధమైంది. సభాపతి స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. మూడునెలల్లోగా అనర్హత పిటిషన్లు తేల్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకోవాలని భావిస్తోంది.

Tags :

మరిన్ని