TS news: మేడారం జాతరలో బీఎస్ఎన్ఎల్ సేవలు!
సమ్మక్క-సారలమ్మ జాతర సమయం దగ్గరకొస్తున్న కొద్దీ భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఆటంకాలు లేకుండా తమ ఫోన్లలు నిరంతరాయంగా వాడుకోవడానికి.. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. మేడారం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 16 వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 14 చోట్ల టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసింది.
Updated : 12 Feb 2024 12:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
శాంపిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ ఘటనలో కీలక మలుపు.. టీఎంసీ నేతలపై కేసు వెనక్కి
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు