TS news: మేడారం జాతరలో బీఎస్ఎన్ఎల్ సేవలు!
సమ్మక్క-సారలమ్మ జాతర సమయం దగ్గరకొస్తున్న కొద్దీ భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఆటంకాలు లేకుండా తమ ఫోన్లలు నిరంతరాయంగా వాడుకోవడానికి.. మెరుగైన సేవలు అందించేందుకు BSNL సిద్ధమైంది. మేడారం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 16 వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 14 చోట్ల టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసింది.
Updated : 12 Feb 2024 12:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య
-
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు