Chandrababu: ఏపీలో కూటమిది ఏకపక్ష విజయం

సీఎం జగన్ నమ్మించి గొంతు కోసే రకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపించిన వారికి ఎంపీ సీటు కట్టబెట్టి, బాధితులనే ఇబ్బంది పెడుతున్న సీఎం, ఫేక్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైకాపా సహకరించిందన్న చంద్రబాబు.. ఎన్టీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతోందని బాపట్ల ప్రజాగళం సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 01 Apr 2024 09:51 IST

సీఎం జగన్ నమ్మించి గొంతు కోసే రకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాబాయ్‌ని చంపించిన వారికి ఎంపీ సీటు కట్టబెట్టి, బాధితులనే ఇబ్బంది పెడుతున్న సీఎం, ఫేక్ ఫెలో అంటూ దుయ్యబట్టారు. ఐదేళ్లు కేంద్రంలో అన్ని బిల్లులకూ వైకాపా సహకరించిందన్న చంద్రబాబు.. ఎన్టీయే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయంటూ రెచ్చగొడుతోందని బాపట్ల ప్రజాగళం సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని