Chandrababu: దిల్లీకి వెళ్తే.. జగన్‌ పిల్లి: చంద్రబాబు

సీఎం జగన్‌ దిల్లీకి వెళ్తే పిల్లిలా మారిపోతారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు.

Published : 19 Apr 2024 20:02 IST

సీఎం జగన్‌ దిల్లీకి వెళ్తే పిల్లిలా మారిపోతారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని జగన్‌ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని విమర్శించారు.

Tags :

మరిన్ని