ChandraBabu: నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌: చంద్రబాబు

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు ఆరోపించారు.  

Published : 31 Mar 2024 16:22 IST

ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు ఆరోపించారు.  

Tags :

మరిన్ని